
క్రీడలు

నక్సల్స్ హింస తీవ్రంగా ఉన్న సమయంలో దేశం గజగజ వణికిందని, ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ వైఫల్యం స్పష్టమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రాజ్యాంగాన్ని పైకెత్తి చూపుతున్న చేతులు గతంలో ఆ ప్రాంతాల ప్రజలను నిర్లక్ష్యం చేశాయని రాహుల్ గాంధీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
దిల్లీలో జరిగిన రిపబ్లిక్ సమ్మిట్-2026లో మాట్లాడుతూ, 2014 తర్వాత నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా మారిందని తెలిపారు. ఆ ప్రాంతాలను ‘ఆకాంక్షిత జిల్లాలు’గా మార్చి అభివృద్ధి ఇంజిన్లుగా తీర్చిదిద్దామని చెప్పారు. నక్సలిజం ఇప్పుడు అంపశయ్యపై ఉందని, భారత్ ప్రపంచానికి నమ్మకమైన శక్తిగా ఎదుగుతోందని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!