1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్

Writer: Shivani K 07:07 AM, 1 సెప్టెంబర్, 2026
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్

సముద్ర గర్భంలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం కలిగిన స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెసెల్ (డీఎస్‌వీ) ‘ఐఎన్‌ఎస్ నిపుణ్’ సోమవారం భారత నౌకాదళంలో అధికారికంగా చేరింది. ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సమక్షంలో ఈ నౌకను ప్రారంభించారు. గత ఏడాది నౌకాదళంలో చేరిన ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ తర్వాత సేవల్లోకి వచ్చిన రెండో డైవింగ్ సపోర్ట్ నౌకగా ఐఎన్‌ఎస్ నిపుణ్ నిలిచింది.

విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ స్వదేశీ సాంకేతికతతో ఐఎన్‌ఎస్ నిపుణ్‌ను నిర్మించింది. 10,500 టన్నుల బరువు మోసే సామర్థ్యం కలిగిన ఈ నౌక సముద్ర గర్భంలో 300 మీటర్ల లోతు వరకు వెళ్లి డైవింగ్ ఆపరేషన్లు నిర్వహించగలదు. ప్రమాదాల్లో చిక్కుకున్న జలాంతర్గాములను రక్షించడం, సముద్ర గర్భంలో ప్రత్యేక ఆపరేషన్లకు మద్దతు అందించడం వంటి కీలక బాధ్యతలను కూడా ఇది నిర్వర్తించనుందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జావెలిన్ మిస్సైల్ తయారీలో టాటా కీలక అడుగు

జావెలిన్ మిస్సైల్ తయారీలో టాటా కీలక అడుగు

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

ట్యాగ్లు
ఐఎన్‌ఎస్ నిపుణ్భారత నౌకాదళండైవింగ్ సపోర్ట్ వెసెల్స్వదేశీ నౌకహిందుస్థాన్ షిప్‌యార్డ్విశాఖపట్నంనావల్ డాక్‌యార్డ్జలాంతర్గామి రక్షణసముద్ర భద్రతరక్షణ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాలి: బీజేపీ హెచ్చరిక
రాజకీయాలు

22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాలి: బీజేపీ హెచ్చరిక

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు
ఆరోగ్యం

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

జావెలిన్ మిస్సైల్ తయారీలో టాటా కీలక అడుగు
జనరల్

జావెలిన్ మిస్సైల్ తయారీలో టాటా కీలక అడుగు

బెల్లం టీ తాగుతున్నారా? వైద్యుల సలహా
ఆరోగ్యం

బెల్లం టీ తాగుతున్నారా? వైద్యుల సలహా

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ
క్రీడలు

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్
జనరల్

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్

చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం
బిజినెస్

చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం

రాహుల్ గాంధీ పై కేసు నమోదు
రాజకీయాలు

రాహుల్ గాంధీ పై కేసు నమోదు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యం: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
రాజకీయాలు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యం: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు
జనరల్

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
జనరల్

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

జీఎస్‌టీ 2.0 సంస్కరణలే భారత్ ఆర్థిక పటిష్ఠతకు కారణం: మారుతీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్‌టీ 2.0 సంస్కరణలే భారత్ ఆర్థిక పటిష్ఠతకు కారణం: మారుతీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!