1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Writer: Shivani K 05:57 AM, 1 సెప్టెంబర్, 2026
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మరింత మెరుగుపడుతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఏఆర్‌టీ, సరోగసీ చట్టాల అమలులో నిర్లక్ష్యం వహించే ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో, గాంధీ, పేట్లబుర్జు ఆసుపత్రుల్లో ఇప్పటివరకు 39,802 మందికి ఫెర్టిలిటీ వైద్య సేవలు అందించినట్లు అధికారులు వెల్లడించారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న అనేక మంది దంపతులకు ఈ ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాలు ఉపయోగపడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

జిల్లాల్లో కూడా దశలవారీగా ఐవీఎఫ్ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 379 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లను తనిఖీ చేయగా, 50 కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి చర్యలు తీసుకున్నట్లు కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ వివరించారు. మరోవైపు, తమ స్టైపెండ్ పెంపుపై మంత్రి హామీ ఇవ్వడంతో ఆయుష్ విద్యార్థులు సమ్మె విరమించినట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది. సచివాలయంలో మంత్రిని కలిసిన విద్యార్థులు తమ సమస్యలను వివరించగా, పరిష్కారానికి హామీ లభించడంతో సమ్మెను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత

ట్యాగ్లు
దామోదర్ రాజనర్సింహఫెర్టిలిటీ సేవలుఐవీఎఫ్ సేవలుప్రభుత్వ ఆసుపత్రులుగాంధీ ఆసుపత్రిపేట్లబుర్జు ఆసుపత్రిఏఆర్‌టీ చట్టంసరోగసీ చట్టంఆయుష్ విద్యార్థులుస్టైపెండ్ పెంపుతెలంగాణ ఆరోగ్య శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ
క్రీడలు

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్
జనరల్

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్

చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం
బిజినెస్

చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం

రాహుల్ గాంధీ పై కేసు నమోదు
రాజకీయాలు

రాహుల్ గాంధీ పై కేసు నమోదు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యం: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
రాజకీయాలు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యం: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు
జనరల్

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
జనరల్

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

జీఎస్‌టీ 2.0 సంస్కరణలే భారత్ ఆర్థిక పటిష్ఠతకు కారణం: మారుతీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్‌టీ 2.0 సంస్కరణలే భారత్ ఆర్థిక పటిష్ఠతకు కారణం: మారుతీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

ఫీచర్ ఫోన్ వినియోగదార్ల కోసం ఫోన్‌పే ప్రత్యేక యూపీఐ సేవ ఆవిష్కరణ
బిజినెస్

ఫీచర్ ఫోన్ వినియోగదార్ల కోసం ఫోన్‌పే ప్రత్యేక యూపీఐ సేవ ఆవిష్కరణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?
రాజకీయాలు

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి
జనరల్

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!