
జనరల్

అమెరికాలోని కాలిఫోర్నియాలో 38 ఏళ్ల భారతీయ సంతతి మహిళ శాలిని ఠాకూర్ దారుణ హత్యకు గురయ్యారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రోహిత్ అనే వ్యక్తి శాలినిని కాల్చి చంపిన అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
నిందితుడు రోహిత్ అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు సమాచారం. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, హత్యకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!