
బిజినెస్

రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని తగ్గించడమే ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ఈ విధానం ప్రకారం రూ.30 లక్షల లోపు ధర ఉన్న విద్యుత్ కార్ల రిజిస్ట్రేషన్ సమయంలో రోడ్డు పన్నుపై 100 శాతం మినహాయింపు కల్పించనున్నారు. ఈ నిర్ణయంతో విద్యుత్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!