
జనరల్

సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం రేపు తిరువనంతపురంలో జరగనుంది.
రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. ఇద్దరు నేతలు కలిసి ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొననున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!