
జనరల్

న్యాయస్థానం ఆదేశాల మేరకు బండి సాయి భగీరథ్ ని భద్రతా ఏర్పాట్ల మధ్య చర్లపల్లి కేంద్ర కారాగారానికి అధికారులు తరలించారు. పోలీసుల పర్యవేక్షణలో ప్రత్యేక వాహనంలో ఖైదీని జైలుకు తీసుకెళ్లినట్లు సమాచారం.
ఖైదీ తరలింపుతో జైలు పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!