
సినిమాలు

సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 9, 10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానం జూలై 2026 నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలకు ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేయబడింది.
ఈ విధానం ప్రకారం విద్యార్థులు చదివే మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలి. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశం కూడా కల్పించారు. విద్యార్థుల భాషా నైపుణ్యాన్ని పెంపొందించడమే ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యమని సీబీఎస్ఈ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!