Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చొరబాటుదారులపై కఠిన చర్యలు తప్పవు - అమిత్ షా హెచ్చరిక

08:25 PM, 28 మే, 2026
చొరబాటుదారులపై కఠిన చర్యలు తప్పవు - అమిత్ షా హెచ్చరిక

అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో మారుతున్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సరిహద్దుల వెంట తరచూ చొరబాట్లు జరిగేవని, ప్రస్తుతం వలసదారులు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లడం ప్రారంభించారని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా వెళ్లే వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని స్పష్టం చేశారు.

స్వచ్ఛందంగా వెళ్లని వారిని బలవంతంగా వెనక్కి పంపిస్తామని కేంద్ర హోంమంత్రి హెచ్చరించారు. మమతా బెనర్జీ పాలనలో చొరబాట్లు పెరిగాయని ఆరోపించిన అమిత్ షా, కేవలం ఏడు రోజుల్లోనే 600 హెక్టార్ల భూమిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు అప్పగించామని తెలిపారు. దీంతో సరిహద్దు ఫెన్సింగ్ పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రామా కేర్ ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ట్రామా కేర్ ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త సంచలనం సృష్టించిన టీజీఐఐసీ వేలం

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త సంచలనం సృష్టించిన టీజీఐఐసీ వేలం

ఇజ్రాయిల్ కు ఫ్లైట్స్ బంద్ చేసిన ఎయిర్ ఇండియా

ఇజ్రాయిల్ కు ఫ్లైట్స్ బంద్ చేసిన ఎయిర్ ఇండియా

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

ట్యాగ్లు
అమిత్ షాపశ్చిమ బెంగాల్సరిహద్దు భద్రతచొరబాట్లుబీఎస్ఎఫ్మమతా బెనర్జీసరిహద్దు ఫెన్సింగ్భారత రాజకీయాలుహోంమంత్రిత్వ శాఖజాతీయ భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు పెట్టడానికి సిద్ధం: సెహ్వాగ్
క్రీడలు

ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు పెట్టడానికి సిద్ధం: సెహ్వాగ్

ఇందిర, ఎన్ టి ఆర్ స్ఫూర్తి తో ప్రజా పాలన - సీఎం రేవంత్
రాజకీయాలు

ఇందిర, ఎన్ టి ఆర్ స్ఫూర్తి తో ప్రజా పాలన - సీఎం రేవంత్

చొరబాటుదారులపై కఠిన చర్యలు తప్పవు - అమిత్ షా హెచ్చరిక
జనరల్

చొరబాటుదారులపై కఠిన చర్యలు తప్పవు - అమిత్ షా హెచ్చరిక

ట్రామా కేర్ ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
జనరల్

ట్రామా కేర్ ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త సంచలనం సృష్టించిన టీజీఐఐసీ వేలం
జనరల్

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త సంచలనం సృష్టించిన టీజీఐఐసీ వేలం

ఇజ్రాయిల్ కు ఫ్లైట్స్ బంద్ చేసిన ఎయిర్ ఇండియా
జనరల్

ఇజ్రాయిల్ కు ఫ్లైట్స్ బంద్ చేసిన ఎయిర్ ఇండియా

వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్: SRH vs RR ఎలిమినేటర్‌లో విధ్వంసం
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్: SRH vs RR ఎలిమినేటర్‌లో విధ్వంసం

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్
జనరల్

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్
సినిమాలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్
రాజకీయాలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!