
సినిమాలు

ఏపీ ఈఏపీసెట్ 2026కు హాజరైన సీబీఎస్ఈ విద్యార్థులకు సెట్ కన్వీనర్ ఎన్. మోహన్రావు కీలక సూచనలు చేశారు. రీ వెరిఫికేషన్ లేదా రీ వేల్యూయేషన్ అనంతరం మార్కుల్లో మార్పులు వచ్చిన అభ్యర్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఫారాన్ని సమర్పించాలని ఆయన తెలిపారు.
అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధికారిక వెబ్సైట్లో డిక్లరేషన్ ఫారాన్ని సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తాజా మార్కుల వివరాలను నమోదు చేయాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!