Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం - రేవంత్ రెడ్డి

08:17 PM, 25 మే, 2026
2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం - రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి వర్చువల్‌గా 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమని పేర్కొన్న సీఎం, 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల రుణాలు అందించామని తెలిపారు.

మహిళా సంఘాలు చిన్న ఉపాధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, కార్పొరేట్ తరహా సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైతే 100 ఎకరాల వరకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డీమార్ట్‌, బిగ్ బజార్‌లకు పోటీగా మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం కొనసాగుతుందని, మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసిన 553 బస్సులను జూన్ 5న ప్రారంభిస్తామని వెల్లడించారు. మహిళా సంఘాలు బ్యాంకు రుణాలను వంద శాతం తిరిగి చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్ రెడ్డికి ఆటా మహాసభల ఆహ్వానం..

రేవంత్ రెడ్డికి ఆటా మహాసభల ఆహ్వానం..

అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ

అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ

గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...

గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ

ఇండియన్ నేవీ ఐఓఎస్ సాగర్ మిషన్ విజయవంతం

ఇండియన్ నేవీ ఐఓఎస్ సాగర్ మిషన్ విజయవంతం

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణమహిళా సాధికారతఇందిరా మహిళా శక్తిమహిళా సంఘాలుతెలంగాణ ప్రభుత్వంఆర్టీసీ బస్సులుసోలార్ ప్రాజెక్టులుసూపర్ బజార్లుకోటీశ్వర మహిళలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రంభ ఇంట తీవ్ర విషాదం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్
సినిమాలు

రంభ ఇంట తీవ్ర విషాదం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్

హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఎంట్రీ?
క్రీడలు

హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఎంట్రీ?

టీ20 క్రికెట్‌లో అగ్ర కోచ్‌గా ఆండీ ఫ్లవర్
క్రీడలు

టీ20 క్రికెట్‌లో అగ్ర కోచ్‌గా ఆండీ ఫ్లవర్

రేవంత్ రెడ్డికి ఆటా మహాసభల ఆహ్వానం..
జనరల్

రేవంత్ రెడ్డికి ఆటా మహాసభల ఆహ్వానం..

వడ్ల కొనుగోళ్లపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వానికి రెండు రోజుల అల్టిమేటం
రాజకీయాలు

వడ్ల కొనుగోళ్లపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వానికి రెండు రోజుల అల్టిమేటం

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం - రేవంత్ రెడ్డి
జనరల్

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం - రేవంత్ రెడ్డి

ఎం. కె. స్టాలిన్ సంచలన ట్వీట్‌..
రాజకీయాలు

ఎం. కె. స్టాలిన్ సంచలన ట్వీట్‌..

పళనిస్వామి ఫైర్‌.. టీవీకే, సీఎం విజయ్‌పై ఘాటు విమర్శలు
రాజకీయాలు

పళనిస్వామి ఫైర్‌.. టీవీకే, సీఎం విజయ్‌పై ఘాటు విమర్శలు

“రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు” - పవన్ కళ్యాణ్
రాజకీయాలు

“రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు” - పవన్ కళ్యాణ్

అన్నాడీఎంకేకు భారీ షాక్...
రాజకీయాలు

అన్నాడీఎంకేకు భారీ షాక్...

చిరంజీవి తో కీలక సమావేశం.. ‘పెద్ది’ గురించి కాదు, ఇండస్ట్రీ సమస్యే : దిల్ రాజు
సినిమాలు

చిరంజీవి తో కీలక సమావేశం.. ‘పెద్ది’ గురించి కాదు, ఇండస్ట్రీ సమస్యే : దిల్ రాజు

అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ
జనరల్

అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!