

పసిడి ప్రియులకు నేడు భారీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వెండి ధర కూడా కిలోకు ₹2 లక్షల మార్క్ను తాకింది. డిసెంబర్ 3 నాటి తాజా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. భారతీయులకు ముఖ్యంగా మహిళలకు పసిడి ఆభరణాలు అంటే ప్రత్యేకమైన ఇష్టముండటం వల్ల పసిడి ధరల మార్పులపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, డిసెంబర్ 3 ఉదయం 11 గంటల సమయంలో 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు) ధర ₹1,30,580 కు చేరుకుంది. ఇది నిన్నటి రేట్ల కంటే ₹710 ఎక్కువ.
అదేవిధంగా, 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు) ధర ₹1,19,700 కు పెరిగింది.
కిలో వెండి ధర కూడా ₹5,000 పెరిగి, ₹2,01,000 కు చేరుకుంది.
అహ్మదాబాద్: ₹1,30,630 | ₹1,19,750 | ₹97,990
న్యూఢిల్లీ: ₹1,30,010 | ₹1,19,190 | ₹97,550
ముంబై: ₹1,29,860 | ₹1,19,040 | ₹97,400
బెంగళూరు: ₹1,29,860 | ₹1,19,040 | ₹97,400
విజయవాడ: ₹1,30,580 | ₹1,19,700 | ₹97,940
హైదరాబాద్: ₹1,30,580 | ₹1,19,700 | ₹97,940
చెన్నై: ₹1,31,340 | ₹1,20,390 | ₹1,00,390
కోల్కతా: ₹1,29,860 | ₹1,19,040 | ₹97,400
కేరళ: ₹1,30,580 | ₹1,19,700 | ₹97,940
పుణే: ₹1,30,580 | ₹1,19,700 | ₹97,940
చెన్నై: ₹2,01,100
ముంబై: ₹1,91,000
న్యూఢిల్లీ: ₹1,91,000
కోల్కతా: ₹1,91,000
బెంగళూరు: ₹1,91,000
హైదరాబాద్: ₹2,01,000
విజయవాడ: ₹2,01,000
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇవి వార్త రాసిన సమయానికి ఉన్న రేట్లు మాత్రమే. కొనుగోలు చేసే ముందు తాజా ధరలు మరోసారి పరిశీలించండి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!