
సినిమాలు

గుజరాత్ హైకోర్టు న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగాన్ని నిషేధిస్తూ కఠిన విధానాన్ని ప్రకటించింది. ఈ ఆదేశాల ప్రకారం న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అధికారిక పనుల్లో ఏఐ సాంకేతికతను ఏ రూపంలోనూ ఉపయోగించరాదు. న్యాయం అందించడంలో మానవ ప్రమేయం, బాధ్యత అత్యంత ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది.
తీర్పులు ఇవ్వడం, చట్టాలను అమలు చేయడం, బెయిల్ మంజూరు చేయడం, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం, శిక్షలు విధించడం వంటి కీలక అంశాల్లో ఏఐ వినియోగం పూర్తిగా నిషేధించబడింది. గుజరాత్ జిల్లా న్యాయమూర్తుల సదస్సులో ఈ విధానాన్ని విడుదల చేస్తూ, న్యాయ ప్రక్రియల్లో మానవ నిర్ణయం ప్రాధాన్యతను కోర్టు మరింత బలపరిచింది.







.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!