
జనరల్

వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. తన బ్యాటింగ్తో జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆర్థికంగా కూడా ఈ సీజన్ అతనికి భారీ లాభాన్ని తెచ్చింది. రిటెన్షన్ ద్వారా రూ.1.10 కోట్లు, మ్యాచ్ ఫీజుల ద్వారా రూ.1.20 కోట్లు, వివిధ అవార్డుల ద్వారా రూ.55 లక్షలు సంపాదించాడు. అదనపు మ్యాచ్ బోనస్లతో కలిపి మొత్తం ఆదాయం రూ.2.5 కోట్లకు పైగా చేరింది. ఈ ప్రదర్శనతో వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్తుకు పెద్ద ఆశగా నిలిచాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!