
గాసిప్స్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక రోజు తప్పకుండా ఐసీసీ అధ్యక్షుడిగా అవుతారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మహిళా వరల్డ్కప్ విజేత రిచా ఘోష్ సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ నిర్మొహమాటంగా మాట్లాడుతాను. ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగి ఉండాల్సింది” అని అభిప్రాయపడ్డారు. గతంలో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా చేసిన సేవలను మమతా బెనర్జీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!