
సినిమాలు

డీఎంకే తిరుచ్చి సౌత్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక తీర్మానం చేసింది. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయాలని కోరుతూ తీర్మానం ఆమోదించింది. సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ పెరంబూర్ స్థానాన్ని కొనసాగించడంతో తిరుచ్చి ఈస్ట్ స్థానం ఖాళీ అయింది.
ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్టాలిన్ ఈ ఉపఎన్నిక బరిలోకి దిగుతారా లేదా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. డీఎంకే నాయకత్వం నుంచి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!