
న్యూస్

మహబూబాబాద్ జిల్లా మహబూబ్పట్నం పంచాయతీ ఎన్నికల పై తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల విధించింది. ఆ పంచాయతీలో ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు పద్ధతి పై కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఆ ప్రదేశంలో కేవలం ఆరుగురు ఎస్టీ ఓటర్లు మాత్రమే ఉండగా, వారికి ఒక సర్పంచ్ స్థానం, మూడు వార్డు స్థానాలు రిజర్వ్ చేయడం పై న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారు అని ప్రశ్నించారు.
అదే ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఒకే వార్డులో ఉంటే, మిగతా వార్డులలో సభ్యులను ఎంపిక చేసే విధానం ఏమిటని కోర్టు ధర్మాసనం నిలదీసింది. రిజర్వేషన్ల కేటాయింపులో వాస్తవ పరిస్థితులు పరిగణనలోకి తీసుకున్నారా అనే దానిపై కోర్టు స్పష్టత కోరింది.





.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!