
గాసిప్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహాన్ని అత్యంత వైభవంగా నిర్మించేందుకు యోచిస్తోంది. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు ₹1,750 కోట్ల ఖర్చు అవుతుందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
ఈ విగ్రహాన్ని నిర్మించడానికి దాదాపు 3,500 మెట్రిక్ టన్నుల బ్రాంజ్ను వినియోగించనున్నారు. విగ్రహం లోపల ఇంటర్నల్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం విగ్రహ నిర్మాణానికి సంబంధించిన నిర్మాణ బరువు సుమారు 65,000 టన్నుల వరకు ఉండనుందని సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!