
రాజకీయాలు

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభానికి ముందు హోసపేటలోని ఐఆర్బీ అతిథి గృహంలో మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఎన్. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ పాల్గొన్నారు. అలాగే మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామా నాయుడు కూడా పాల్గొన్నారు.
అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులు తుంగభద్ర డ్యామ్ వద్ద కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. 2024 ఆగస్టులో వరదలకు 19వ గేట్ కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ అన్ని గేట్లను మార్చాలని సూచించింది. ఈ నేపథ్యంలో రూ.51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్లను అధికారులు ఏర్పాటు చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!