
గాసిప్స్

అమరావతి అభివృద్ధి లో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. రాజధాని ప్రాంతంలో 25 బ్యాంకులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణ పాల్గొన్నారు.
సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఉన్న సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తొలి బ్లాక్ లో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రాజధాని ప్రాంత రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!