
న్యూస్

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత నిశ్శబ్దంగా కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే జాతీయ స్థాయి నాయకుల ప్రచారం తగ్గిపోవడం, రాష్ట్ర నాయకులపైనే బాధ్యత పడటం చర్చకు దారి తీస్తోంది.
పలు రాష్ట్రాల్లో కూటమి సమస్యలు మరియు అంతర్గత సమన్వయ లోపాలు కాంగ్రెస్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్లో స్పష్టమైన వ్యూహం లేకపోవడం, తమిళనాడులో స్థానాల విషయంలో అసంతృప్తి ఉండటం పరిస్థితిని క్లిష్టం చేస్తోంది. ప్రత్యర్థి పార్టీల దూకుడుతో కాంగ్రెస్ ప్రారంభ దశలోనే వెనుకబడే పరిస్థితి కనిపిస్తోంది.





















.jpeg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!