
గాసిప్స్

డిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీని కలిశారు. ఆయన ఆమెకు “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ అందజేసి, డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలు తెలిపారు.
రేవంత్ రెడ్డి రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వ చర్యలు, భవిష్యత్ ప్రణాళికల గురించి సోనియా గాంధీకి వివరించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరును, రాష్ట్ర అభివృద్ధికి ఉన్న దూరదర్శిత్వాన్ని సోనియా గాంధీ అభినందించారు.
అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షిస్తూ, సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!