
సినిమాలు

తీవ్ర నేరారోపణలతో అరెస్టై 30 రోజులు జైల్లో ఉన్న ప్రజాప్రతినిధులను తొలగించే బిల్లును పరిశీలించేందుకు బీజేపీ ఎంపీ అపరాజిత సారంగీ నేతృత్వంలో 31 మంది సభ్యులతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఏర్పాటు చేయబడింది.
ఈ కమిటీలో బీజేపీ నుంచి 15 మంది, ఎన్డీఏ (NDA) పార్టీల నుంచి 11 మంది సభ్యులు ఉన్నారు.
ఇకపోతే, కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు ఈ జేపీసీని బహిష్కరించాయి, ఫలితంగా ఎన్సీపీ-ఎస్పీ, అకాలీ దళ్, ఎంఐఎం, వైసీపీ వంటి ఇతర విపక్ష పార్టీలకు చోటు దక్కింది.









.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!