
సినిమాలు
.jpg&w=3840&q=75)
ప్రఖ్యాత గాయని ఆశాభోస్లే అంత్యక్రియలు ముంబైలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఆమె భౌతికకాయాన్ని స్వగృహంలో ఉంచి, ఉదయం 11 గంటల నుంచి అభిమానులు చివరి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్లో అంత్యక్రియలు జరపనున్నట్లు తెలుస్తోంది. అభిమానులు, సినీ ప్రముఖులు, పలువురు ప్రముఖులు పాల్గొని ఆమెకు చివరి నివాళులు అర్పించే అవకాశముంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!