నిన్న ఒకే రోజు, ముంబై, ఢిల్లీ, బెంగుళూరులో మొత్తం 180 విమానాలు రద్దయ్యాయి. అంతేకాదు, శంషాబాద్ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే 33 విమాన సర్వీసులు కూడా రద్దు చేయబడ్డాయి. ఈ రద్దుల కారణంగా ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!