
టెక్నాలజీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం.
చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలంలో దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, స్థానికులు కలిసి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!