Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?

04:22 PM, 5 జూన్, 2026
ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?

ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆసుపత్రి బెడ్‌పై నుంచి వీడియో విడుదల చేసిన పండు మాస్టర్, ప్రమాదం జరిగిన విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఓ ఈవెంట్ ముగించుకుని తిరిగి వస్తుండగా తనకు వాంతులు రావడంతో కారును రోడ్డు పక్కన ఆపారని, కొద్దిసేపటికే వెనుక నుంచి వచ్చిన వేగవంతమైన వాహనం వారి కారును ఢీకొట్టిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను స్పృహ కోల్పోయానని, మళ్లీ ఆసుపత్రిలోనే కళ్లు తెరిచానని చెప్పారు.

ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ముఖ్యంగా హిప్ జాయింట్ డిస్లోకేట్ కావడంతో పాటు మోకాళ్ల కింది భాగంలోని ఎముకలు, జాయింట్లు దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు. అవసరమైన వైద్య పరీక్షల అనంతరం ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని పండు మాస్టర్ తెలిపారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

తమిళనాడు లో ఎల్ & టి భారీ పెట్టుబడులు

తమిళనాడు లో ఎల్ & టి భారీ పెట్టుబడులు

మార్కెట్‌లోకి కొత్త నోట్లు!

మార్కెట్‌లోకి కొత్త నోట్లు!

క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో వర్షాల సూచన

క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో వర్షాల సూచన

టీబీ రహిత తెలంగాణకు సమష్టి కృషి అవసరం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

టీబీ రహిత తెలంగాణకు సమష్టి కృషి అవసరం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌కు కోహెడ వేదిక

దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌కు కోహెడ వేదిక

ట్యాగ్లు
పండు మాస్టర్రోడ్డు ప్రమాదంవిశాఖపట్నంఆరోగ్య అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘మొహబ్బత్’ ఫస్ట్ లుక్ విడుదల..

అఖిల్ మూవీ నుంచి వైరల్ అవుతున్న కొత్త పాట..
సినిమాలు

అఖిల్ మూవీ నుంచి వైరల్ అవుతున్న కొత్త పాట..

‘తల్లి పేరుతో ఒక మొక్క నాటండి’.. పవన్ కళ్యాణ్ పిలుపు
రాజకీయాలు

‘తల్లి పేరుతో ఒక మొక్క నాటండి’.. పవన్ కళ్యాణ్ పిలుపు

రేపు సిట్ విచారణకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

రేపు సిట్ విచారణకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?
జనరల్

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు
జనరల్

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ
రాజకీయాలు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి
సినిమాలు

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?
సినిమాలు

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?

ఈ వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలి..? స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 3 క్రేజీ సినిమాలు!
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలి..? స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 3 క్రేజీ సినిమాలు!

ఏఐ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి: సామ్ ఆల్ట్‌మన్
టెక్నాలజీ

ఏఐ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి: సామ్ ఆల్ట్‌మన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!