
టెక్నాలజీ

కావేరీ నది జలాల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు కేటాయించిన వాటా నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
తమ వాటా కావేరీ జలాలను అందించేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఈ వ్యవహారంపై త్వరలో సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!