
గాసిప్స్

అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ దర్యాప్తు మరింత వేగవంతం చేసింది. అయోధ్య ట్రస్ట్కు సంబంధించిన గత ఐదేళ్ల ఖాతాలపై రీ-ఆడిట్ ప్రారంభించిన అధికారులు, నగదు నిల్వలు మరియు ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించారు.
విరాళాల లెక్కింపు ప్రక్రియపై కూడా సిట్ విచారణ చేయనుంది. నిర్మాణ పనులను మళ్లీ తనిఖీ చేయనున్న అధికారులు, ట్రస్ట్లోని ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కోసం అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!