
క్రీడలు

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం భద్రతపై ఆందోళనలకు దారి తీసింది. నిన్న ఎస్ఎంఎస్-2 యూనిట్లో ల్యాడిల్ నుంచి ఉక్కు ద్రవం నేలపై పారిపోగా, ఇవాళ ఉదయం ఎస్ఎంఎస్-1 టీపీబేలో ల్యాడిల్కు రంధ్రం పడి స్టీల్ మెటల్ లీక్ అయింది. ఈ రెండు ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించింది.
ప్రాణనష్టం లేకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఇప్పటికే కేంద్రం నియమించిన త్రీమెన్ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలో మరోసారి ప్రమాదాలు జరగడం గమనార్హం. ఇది కర్మాగారంలో భద్రతా లోపాలపై మరింత చర్చకు దారి తీస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!