
సినిమాలు

సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
భాను ప్రకాశ్ రెడ్డి, టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు, తిరుపతి నాలుగో అదనపు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్పై చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. అలాగే ఆయన సినిమాలపై నిషేధం విధించాలని, ‘మా’ సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!