31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెట్టుబడుల హబ్‌గా మారుతున్న ఆంధ్రప్రదేశ్

Writer: Nithish 05:43 AM, 31 జులై, 2026
పెట్టుబడుల హబ్‌గా మారుతున్న ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా వేగంగా ఎదుగుతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కర్నూలు జిల్లా హోసూరులో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, అనంతపురం జిల్లా కనేకల్లులో 400 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుకు ఆయన భూమిపూజ చేశారు. రూ.5,750 కోట్ల వ్యయంతో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ, సుజ్లాన్ సంయుక్తంగా చేపడుతున్న ఈ 800 మెగావాట్ల హరిత విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 1,200 మందికి ఉపాధి లభించనుండగా, భూములు ఇచ్చిన 1,100 మంది రైతులకు 30 సంవత్సరాల పాటు లీజు ఆదాయం అందనుంది.

ప్రస్తుతం ప్రపంచ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ప్రముఖ భారతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలో అగ్రస్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఏటా 15,000 మెగావాట్ల హరిత విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఎగుమతులకు ఏపీని ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. టాటా పవర్ సీఈఓ ప్రవీర్ సిన్హా ఈ ప్రాజెక్టులు నిర్ణీత గడువులో పూర్తవుతాయని చెప్పగా, సుజ్లాన్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ త్వరలోనే పునరుత్పాదక ఇంధన పవర్‌హౌస్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్నారా లోకేశ్టాటా పవర్పునరుత్పాదక ఇంధనంగ్రీన్ ఎనర్జీసుజ్లాన్కర్నూలుఅనంతపురంసౌర విద్యుత్పవన విద్యుత్
AdvertisementAdvertisement
వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం
టెక్నాలజీ

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా
బిజినెస్

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం
టెక్నాలజీ

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా
జనరల్

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు
జనరల్

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం
రాజకీయాలు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ
టెక్నాలజీ

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజకీయాలు

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?
సినిమాలు

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు
జనరల్

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర
జనరల్

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి
జనరల్

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!