
రాజకీయాలు

భారత్లో కొత్త రకం ఇంధనం అయిన E-85 పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీలో మొదటిసారిగా E-85 పెట్రోల్ బంక్ ప్రారంభమైంది. ఇది పర్యావరణానికి అనుకూలమైన ఇంధనంగా భావిస్తున్నారు.
ఢిల్లీలో ఈ E-85 పెట్రోల్ ధర లీటర్కు రూ.82.12గా నిర్ణయించారు. ఇది సీఎన్జీ కంటే కూడా తక్కువ ధరలో లభించడంతో వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. భవిష్యత్లో ఈ ఇంధనం వినియోగం మరింత విస్తరించే అవకాశం ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!