Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి ముందడుగు

07:00 AM, 25 మే, 2026
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి ముందడుగు

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా శాంతి ఒప్పందంపై కీలక పురోగతి చోటుచేసుకున్నట్లు సమాచారం. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.

అయితే తమ ఓడరేవులపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు విదేశాల్లో నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరినట్లు తెలుస్తోంది. శాంతి ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా దాదాపు సిద్ధమైందని, త్వరలో అధికారిక ప్రకటన చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల

హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు

హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు

మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన

మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన

జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై పెరుగుతున్న ఆందోళన

జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై పెరుగుతున్న ఆందోళన

ట్యాగ్లు
అమెరికాఇరాన్శాంతి ఒప్పందండొనాల్డ్‌ ట్రంప్అంతర్జాతీయ రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధనుష్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘కర’ ఓటీటీ డేట్ ఫిక్స్
ఓటీటీ

ధనుష్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘కర’ ఓటీటీ డేట్ ఫిక్స్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు
జనరల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం
జనరల్

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం

భారత్ చెఫ్ డి మిషన్‌గా రోహిత్ రాజ్‌పాల్
క్రీడలు

భారత్ చెఫ్ డి మిషన్‌గా రోహిత్ రాజ్‌పాల్

ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్, అండ్రీవా శుభారంభం
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్, అండ్రీవా శుభారంభం

నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ల సవాల్
క్రీడలు

నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ల సవాల్

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల
జనరల్

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల

వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు

హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు
జనరల్

హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు

మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన
జనరల్

మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన

ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసం ఆడా - రియాన్ పరాగ్
క్రీడలు

ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసం ఆడా - రియాన్ పరాగ్

జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై పెరుగుతున్న ఆందోళన
జనరల్

జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై పెరుగుతున్న ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!