
క్రీడలు

జూలై 3 నుంచి ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్ర భద్రతను మరింత పటిష్ఠం చేయడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు 'ప్రాజెక్ట్ హాక్ ఐ' పేరుతో అత్యాధునిక నిఘా వ్యవస్థను ప్రారంభించారు. యాత్ర మార్గాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు సురక్షితమైన ప్రయాణం కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్లో భాగంగా కృత్రిమ మేధస్సు (AI), అధునాతన సీసీ కెమెరాలు, డ్రోన్లు, రియల్టైమ్ మానిటరింగ్ వ్యవస్థలను వినియోగించనున్నారు. యాత్ర మార్గాన్ని 24 గంటల పాటు పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!