
క్రీడలు

అరుణాచలంకు వెళ్లే భక్తులకు పెద్ద ఊరట లభించింది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకొని హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సేవలను ప్రారంభించింది. ఇది భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది.
కొత్తగా అభివృద్ధి చేసిన చర్లపల్లి టెర్మినల్ నుంచి ఈ రైళ్లు నడవనున్నాయి. గతంలో తిరుపతి లేదా చెన్నై మీదుగా మారాల్సిన అవసరం లేకుండా, ప్రయాణ సమయం మరియు ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్ భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!