
క్రీడలు

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 1.62 శాతం డీఏ పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పెంపునకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ డీఏ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. డీఏ 17.65 శాతం నుంచి 19.27 శాతానికి పెరిగింది. మొత్తం 70,804 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వానికి నెలకు అదనంగా రూ.9.35 కోట్ల భారం పడనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!