31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాలువ లీకేజీతో కొండపల్లి రైతులకు పంట నష్టం

Writer: Harika S 09:43 AM, 31 ఆగస్టు, 2026
కాలువ లీకేజీతో కొండపల్లి రైతులకు పంట నష్టం

గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 99 ప్యాకేజీ కాలువ నుంచి నీరు లీకేజీ కావడంతో మిరపతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గువ్వల రంగన్న, ఆర్. డోలు రాముడు తదితర రైతులకు చెందిన పంటలు నీటి లీకేజీ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టామని, పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరగడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.

కాలువ నిర్మాణ పనులు పూర్తిగా ముగియకముందే నీటిని విడుదల చేయడం, లీకేజీలను ముందుగా పరిశీలించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి కాలువ పరిస్థితిని, దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని కోరుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో పాటు బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కాలువ పనులను నాణ్యతతో పూర్తి చేసి, భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు

ఫ్యూచర్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం!

ఫ్యూచర్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం!

ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ

ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ మద్దతు కోరిన మనీషా కోయిరాలా

నేపాల్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ మద్దతు కోరిన మనీషా కోయిరాలా

ట్యాగ్లు
గద్వాలకొండపల్లికాలువ లీకేజీపంట నష్టంరైతులుమిరప పంట
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'టాక్సిక్'ను ఫ్యామిలీతో చూడొద్దు: రాజాసింగ్
జనరల్

'టాక్సిక్'ను ఫ్యామిలీతో చూడొద్దు: రాజాసింగ్

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

జర్మనీదే హాకీ వరల్డ్‌కప్!
క్రీడలు

జర్మనీదే హాకీ వరల్డ్‌కప్!

హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

శింబు STR-51లో ఇద్దరు భామలు?
గాసిప్స్

శింబు STR-51లో ఇద్దరు భామలు?

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు
జనరల్

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
షోస్

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!
గాసిప్స్

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

ఫ్యూచర్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం!
జనరల్

ఫ్యూచర్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం!

ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ
జనరల్

ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం
క్రీడలు

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!