
సినిమాలు

కర్ణాటక రాజధాని బెంగళూరును కలవరపరిచిన ఎబోలా భయం తొలిగిపోయింది. ఉగాండా నుంచి వచ్చిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ఆమె రక్త నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో పరీక్షించగా ఎబోలా లేదని నిర్ధారణ అయింది. దేశంలో ఎక్కడా ఎబోలా కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!