
సినిమాలు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించినట్లు సమాచారం. అన్ని రూపాల్లో ఉన్న వెండిపై ఈ నిషేధం అమలులోకి రానుందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే బంగారం దిగుమతులపై సుంకాన్ని 15 శాతానికి పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దిగుమతులపై నియంత్రణతో దేశీయ మార్కెట్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ నిర్ణయం ఆర్థిక రంగంలో చర్చనీయాంశంగా మారింది. వ్యాపార వర్గాలు, మార్కెట్ విశ్లేషకులు ఈ చర్య ప్రభావాన్ని పరిశీలిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!