
క్రీడలు

దేశంలో ఇంధన ధరలు త్వరలో పెరగనున్నాయని సంకేతాలు వెలువడ్డాయి. పెట్రోల్, డీజిల్ లీటర్కు రూ.4 నుంచి రూ.5 వరకు పెరుగుదలతో పాటు వంట గ్యాస్ సిలిండర్పై కూడా రూ.50 వరకు భారం పడే అవకాశం ఉందని సమాచారం. ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ ఆయిల్ కంపెనీలు నష్టాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ నష్టాలను పూడ్చేందుకు ధరల సవరణ తప్పదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అంచనా. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!