4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చనిపోయిన వారి ఐటీఆర్‌ను ఎవరు దాఖలు చేయాలి?

Writer: Pooja 12:13 PM, 20 జులై, 2026
చనిపోయిన వారి ఐటీఆర్‌ను ఎవరు దాఖలు చేయాలి?

కుటుంబ సభ్యుడు లేదా పన్ను చెల్లింపుదారు మరణించిన తర్వాత వారి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే బాధ్యత పూర్తిగా చట్టబద్ధమైన వారసుడిపైనే ఉంటుంది. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖకు ప్రత్యేకంగా మరణ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మరణించిన వ్యక్తి పాన్ కార్డును సరెండర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఆ పాన్‌ను అధికారిక అవసరాలు తప్ప మరెక్కడా ఉపయోగించకూడదు.

వారసులు మరణ ధ్రువీకరణ పత్రం, పాన్ కార్డు, గత సంవత్సరాల ఐటీఆర్‌లు, బ్యాంకు వివరాలు, ఫారం 26AS, AIS, TIS వంటి అన్ని ఆర్థిక పత్రాలను భద్రపరచాలి. ఒకటి కంటే ఎక్కువ మంది వారసులు ఉంటే వారంతా కలిసి ఒకరిని "రిప్రజెంటేటివ్ అసెసీ"గా ఎంపిక చేయాలి. అనంతరం లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌తో పాటు అవసరమైన పత్రాలను సమర్పించి ఆదాయపు పన్ను పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.

ఆదాయపు పన్ను శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత, మరణించిన తేదీ వరకు వచ్చిన ఆదాయానికే రిటర్న్ దాఖలు చేయాలి. ఇప్పటికే టీడీఎస్ కట్ అయి ఉంటే అవసరమైన పన్ను చెల్లించాలి లేదా రిఫండ్‌కు క్లెయిమ్ చేసుకోవచ్చు. మరణం తర్వాత వచ్చే ఆదాయం మాత్రం వారసుల ఆదాయంగా పరిగణించి, వారి వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్‌లో చూపించాలి. అవసరమైతే పన్ను నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

ట్యాగ్లు
ఆదాయపు పన్నుఐటీఆర్ దాఖలుచట్టబద్ధ వారసుడుపన్ను రిటర్న్పాన్ కార్డుఆర్థిక వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
జనరల్

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!
జనరల్

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌
క్రీడలు

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు
సినిమాలు

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?
రివ్యూలు

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...
క్రీడలు

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!
జనరల్

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?
షోస్

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!