
క్రీడలు

బ్రిటానియా ఇండస్ట్రీస్ తన ఉత్పత్తుల ధరలను 2026-27 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ముడి సరుకు వ్యయాలు మరియు మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఎంపిక చేసిన ఉత్పత్తులపై ధరల సవరణ చేపట్టనున్నట్లు కంపెనీ మదుపర్లకు తెలిపింది. ఈ ప్రకటన మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
ధరల పెంపు ప్రకటన అనంతరం బ్రిటానియా షేర్లు భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు దాదాపు 5 శాతం వరకు పడిపోయి ప్రస్తుతం ₹5,524 వద్ద ట్రేడవుతున్నాయి. ధరల పెంపు వల్ల వినియోగదారుల డిమాండ్పై ప్రభావం పడవచ్చన్న ఆందోళనలతో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!