
న్యూస్

స్టాక్ మార్కెట్లో ఇవాళ భారీ పతనం చోటు చేసుకుంది. దేశీయ సూచీలు తీవ్ర నష్టాలను నమోదు చేయడంతో మార్కెట్లో “బ్లడ్బాత్” పరిస్థితి నెలకొంది. ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.14.19 లక్షల కోట్లు ఆవిరైనట్లు అంచనా. గత 15 ట్రేడింగ్ సెషన్స్ను కలుపుకుంటే మొత్తం రూ.47.53 లక్షల కోట్ల సంపద మాయమైనట్లు సమాచారం.
సెన్సెక్స్ ఇవాళ 1,836 పాయింట్ల భారీ నష్టంతో 72,696 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 601 పాయింట్లు కోల్పోయి 22,512 స్థాయికి పడిపోయింది. మార్కెట్లో ఈ భారీ పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది.





















.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!