
సినిమాలు

ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వారికి సందేశం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులు వివిధ కార్యక్రమాలతో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.








.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!