
గాసిప్స్
%20(1).png&w=3840&q=75)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న వార్డ్ నంబర్ 6, పోలింగ్ స్టేషన్ 12 లో తన ఓటు హక్కును వినియోగించారు. స్థానిక పాలన బలోపేతానికి ప్రతి ఓటు కీలకమని ఆయన పేర్కొన్నారు.
డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నంబర్ 9, ఇందిరా డయిరీ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ముఖ్యమని ఆయన తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!