Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

షిండే శివసేన లో చేరిన ఉద్దవ్ శివ సేన ఎంపీ లు

10:00 PM, 22 జూన్, 2026
షిండే శివసేన లో చేరిన ఉద్దవ్ శివ సేన ఎంపీ లు

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరినట్లు సమాచారం. షిండే సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారు అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఏక్‌నాథ్ షిండే, తమదే అసలైన శివసేన పార్టీ అని పునరుద్ఘాటించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఆశయాలు, సిద్ధాంతాలను కొనసాగించేది తమ వర్గమేనని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, బాల్ థాక్రే వారసత్వ పరిరక్షణ కోసం తమ ప్రయాణం కొనసాగుతుందని షిండే స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్

బెంగాల్ ఉద్యోగుల కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

బెంగాల్ ఉద్యోగుల కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

అమెరికాకు చైనా కౌంటర్ అటాక్.. 10 సంస్థలపై ఆంక్షలు

అమెరికాకు చైనా కౌంటర్ అటాక్.. 10 సంస్థలపై ఆంక్షలు

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

పెండింగ్ అవినీతి కేసులతో టీవీకేకు ఒత్తిడి

పెండింగ్ అవినీతి కేసులతో టీవీకేకు ఒత్తిడి

ట్యాగ్లు
శివసేనఏక్‌నాథ్ షిండేఉద్ధవ్ ఠాక్రేమహారాష్ట్ర రాజకీయాలుశివసేన ఎంపీలుబాల్ థాక్రేరాజకీయ పరిణామాలుషిండే వర్గంమహారాష్ట్ర వార్తలుభారత రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఇరాన్‌పై ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గని అమెరికా..

ఇరాన్‌పై ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గని అమెరికా..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇన్విజిబుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్’ మా లక్ష్యం: మంత్రి నారా లోకేష్
జనరల్

‘ఇన్విజిబుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్’ మా లక్ష్యం: మంత్రి నారా లోకేష్

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ
జనరల్

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ

కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు
సినిమాలు

కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు

ఎన్టీఆర్ విజన్‌తోనే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన: సీఎం చంద్రబాబు నాయుడు
జనరల్

ఎన్టీఆర్ విజన్‌తోనే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన: సీఎం చంద్రబాబు నాయుడు

బెల్జియంతో డ్రా అనంతరం ఇరాన్ జట్టు భావోద్వేగ లేఖ..
క్రీడలు

బెల్జియంతో డ్రా అనంతరం ఇరాన్ జట్టు భావోద్వేగ లేఖ..

హైదరాబాద్‌లో మెగా158 హంగామా..
సినిమాలు

హైదరాబాద్‌లో మెగా158 హంగామా..

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం
సినిమాలు

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ
సినిమాలు

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ

సీఎం విజయ్‌కి కమల్ హాసన్ జన్మదిన శుభాకాంక్షలు..
జనరల్

సీఎం విజయ్‌కి కమల్ హాసన్ జన్మదిన శుభాకాంక్షలు..

షిండే శివసేన లో చేరిన ఉద్దవ్ శివ సేన ఎంపీ లు
రాజకీయాలు

షిండే శివసేన లో చేరిన ఉద్దవ్ శివ సేన ఎంపీ లు

ప్రపంచకప్ నిరాశతో భావోద్వేగానికి గురైన చమరి ఆటపట్టు..
క్రీడలు

ప్రపంచకప్ నిరాశతో భావోద్వేగానికి గురైన చమరి ఆటపట్టు..

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్
రాజకీయాలు

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్