
జనరల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ప్రధాని మోదీ ప్రభుత్వం రాజీవ్ గాంధీ నుంచి స్ఫూర్తి పొందాలని చేసిన వ్యాఖ్యలు “అత్యంత విచిత్రమైనవి, ఆక్షేపణీయమైనవి” అని ఆయన అన్నారు.
రాజీవ్ గాంధీ గారి కాలంలో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయలేదని ఆయన విమర్శించారు. అలాగే షా బానో కేసు సహా మహిళల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తారు. మహిళా సాధికారత విషయంలో కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు లేదని రామ్చందర్ రావు వ్యాఖ్యానించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!