
టెక్నాలజీ

లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి విపక్షాలు నోటీసు ఇచ్చాయి. ఈ నోటీసును కాంగ్రెస్ ఎంపీలు కె. సురేశ్ మరియు మహమ్మద్ జావెద్ లోక్సభ సెక్రటరీ జనరల్కు అందజేశారు. ఈ చర్యతో పార్లమెంట్ వర్గాల్లో చర్చ మొదలైంది.
రూల్ 94సీ కింద ఈ నోటీసు ఇచ్చినట్లు ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై మొత్తం 118 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిణామం కేంద్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!