Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

08:47 PM, 26 మే, 2026
కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

కర్ణాటక కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నాయకత్వ మార్పిడి చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ప్రచారం మధ్య ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన కీలక సమావేశంలో సీఎం మార్పిడి అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సమావేశంలో కేవలం రాజ్యసభ ఎన్నికలపైనే చర్చ జరిగినట్లు వెల్లడించారు.

అయితే కాంగ్రెస్ వర్గాల్లో రాజకీయ ఊహాగానాలు మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన లేకపోయినా, కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పిడి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు

సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

ట్యాగ్లు
కర్ణాటక కాంగ్రెస్సిద్ధరామయ్యడీకే శివకుమార్కే‌సీ వేణుగోపాల్కాంగ్రెస్ అధిష్టానంకర్ణాటక రాజకీయాలురాజ్యసభ ఎన్నికలుసీఎం మార్పురాజకీయ వార్తలుకాంగ్రెస్ పార్టీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారిన ఆర్సీబీ vs జీటీ మ్యాచ్
క్రీడలు

హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారిన ఆర్సీబీ vs జీటీ మ్యాచ్

సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు
రాజకీయాలు

సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. 12 జిల్లాలకు అలర్ట్
జనరల్

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. 12 జిల్లాలకు అలర్ట్

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
రాజకీయాలు

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం
రాజకీయాలు

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ
రాజకీయాలు

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
క్రీడలు

ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు
జనరల్

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం
సినిమాలు

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’
సినిమాలు

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’

తెలంగాణలో ఎబోలా కేసులు లేవు : మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

తెలంగాణలో ఎబోలా కేసులు లేవు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!